• Home » Devotees

Devotees

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు..

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. క్యూలైన్లో ఉన్న భక్తులను ఒక్కసారిగి విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని, ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిలాట జరిగిందని.. సరైన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

New Year Celebrations: దేవాలయాలు కిటకిట!

New Year Celebrations: దేవాలయాలు కిటకిట!

కొత్త సంవత్సరం సందర్భంగా బుఽధవారం రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.

New Year Eve: కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

New Year Eve: కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

కొత్త సంవత్సరంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

New Year Eve: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

New Year Eve: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు.

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

Vijayawada: కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

Vijayawada: కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

‘పొరబాటైనా, ఏమరపాటైనా రూల్‌ రూలే...దేవుడి హుండీలో సెల్‌ఫోన్‌ దేవుడిదే..మీది కాదు’ అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది.

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి