Home » HYDRA
జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.
హైడ్రా రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతర అన్ని అంశాలూ పక్కకుపోయి.. హైడ్రా చుట్టూనే రాజకీయం నడుస్తోంది.
ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల కొనుగోలు అంటే డబ్బున్నోళ్లకు పెట్టుబడులేమోగానీ.. సామాన్యులు, మధ్యతరగతివారికి ఒక జీవితకాల స్వప్నం!
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా డ్రామా ఆడుతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత పులి మీద స్వారీ లాంటిందని.. సీఎం రేవంత్ రెడ్డి భయపడి పులి మీద నుంచి దిగితే.. అది ఆయన్ను తినేస్తుందని..
సల్కం చెరువులో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసే ధైర్యం ఉందా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మహా నగరం హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి అక్రమించిన నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారి నిర్మాణాలను కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బడా బాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళే ప్రమాదముందంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలన్నారు. హైడ్రాతో బడా బాబులు అయినా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని...