Home » Israeli-Hamas Conflict
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్లోని పాలస్తీనా రాయబారి అబు అల్హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే...
భూమి, వాయు, జల, మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోకి చొరబడి ఊహించని దాడులు చేసిన హమాస్ ఉగ్రవాదులు.. కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని గాజాకు తీసుకెళ్లి, అక్కడ బందీలుగా ఉంచుకున్నారు. ఈ బందీల విషయంలో..
ఇజ్రాయెల్పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా..
ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగిన హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దొరికిన చోటే ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం, మహిళలపై అత్యాచాలకు పాల్పడటం, పిల్లల్ని ఎత్తుకెళ్లడం...
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల నుంచి బాంబులు, తుపాకుల మోతతో ఇజ్రాయెల్- పాలస్తీనా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ యుధ్దంలో రెండు వైపుల నుంచి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల మృతుల సంఖ్య రోజుకు రోజుకు భారీగా పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,600 మంది చనిపోయారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడి చేయడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్.. అందుకు ప్రతీకారం తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యింది. మొత్తం హమాస్ గ్రూపునే అణచివేసి..
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. శనివారం ఉదయం హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) 5 వేల రాకెట్లను ప్రయోగించి, ఈ యుద్ధానికి శంఖం..
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తాను తీసిన గోతిలో తానే పడబోతోందా? అనవసరంగా ఇజ్రాయెల్తో కయ్యానికి కాలు దువ్విందా? తన అధీనంలో ఉన్న గాజాను చేజేతులా ఇజ్రాయెల్కు అప్పనంగా అప్పగించబోతోందా?
శనివారం ఉదయం గాజా నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించడంతో..