• Home » Narendra Modi

Narendra Modi

PM Modi Amaravati Visit: పీ-4 వేదిక ప్రాంతంలోనే ప్రధాని సభ

PM Modi Amaravati Visit: పీ-4 వేదిక ప్రాంతంలోనే ప్రధాని సభ

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న సందర్భంగా, పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు. మోదీ సభ P-4 వేదిక ప్రాంతంలో నిర్వహించబడుతుంది, అంగీకారాల ప్రారంభోత్సవాలు అక్కడి నుంచే జరుగుతాయని అధికారులు తెలిపారు.

PM Modi Visit to Amaravati for Capital Development: 2న అమరావతికి మోదీ

PM Modi Visit to Amaravati for Capital Development: 2న అమరావతికి మోదీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ కోసం మే 2న ప్రధాని మోదీ పర్యటన. సీఎం చంద్రబాబు, వైసీపీని ఆరోపిస్తూ, ప్రభుత్వ నిర్మాణాలు, వక్ఫ్‌ బిల్లుపై వివాదాలను సులువుగా పరిష్కరించాలంటున్నారు

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.

Modi Gifts: బూట్లు ఇచ్చి 14 ఏళ్ల శపథాన్నివిరమింపజేసిన మోదీ

Modi Gifts: బూట్లు ఇచ్చి 14 ఏళ్ల శపథాన్నివిరమింపజేసిన మోదీ

ప్రధాని మోదీని కలిసే వరకూ చెప్పులు వేయనని 14 ఏళ్లుగా శపథం చేసిన రాంపాల్‌ కాశ్యప్‌కు మోదీ బూట్లు బహుకరిచారు తన అభిమానానికి తలవంచిన మోదీ, ఇకపై ఇలాంటి శపథాలు చేయొద్దని హితవు పలికారు

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు.

PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని

PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని

ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆయన మండిపడ్డారు.

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడైన తహవూర్ రాణాని ఇండియాకు తీసుకువచ్చారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం అని ప్రశంసిస్తున్నారు. రాణాను ఇండియాకు తీసుకువచ్చిన నేపథ్యంలో మోదీ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

మినికాయ్‌ ద్వీపం నుంచి ఢిల్లీకి ఎగిరొచ్చిన అమీనా

మినికాయ్‌ ద్వీపం నుంచి ఢిల్లీకి ఎగిరొచ్చిన అమీనా

అమీనా మనీకా మినికాయ్‌ ద్వీపం నుంచి ఢిల్లీలోని మోదీతో భేటీ కావడానికి హెలికాప్టర్‌ సేవలు ఉపయోగించుకుంది. ముద్రా యోజన ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించి ఈ ఘనత సాధించడానికి సహాయపడింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి