Home » TATA Group
రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా..
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. తన ఆరోగ్యంపై టాటా క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాను సోమవారం తెల్లవారుజామున బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అవుతోంది. హోసూర్లోని సంస్థకు చెందిన ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లో 20 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను త్వరలో నియమించుకుంటామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తాజాగా పేర్కొన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) అదరగొడుతోంది. దేశంలో విభిన్న పరిస్థితులు కొనసాగుతున్న వేళ కూడా లాభాల దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ షేర్లు ఏడాదిలోనే భారీగా పుంజుకున్నాయి. దీంతో మదుపర్లకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
స్టాక్ మార్కెట్(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్పై ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జవహార్ నవోదయ విద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన...
ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘విమానాల ఇంధనం (ఏటీఎ్ఫ)’పై పన్నును పెంచాలని యోచిస్తోంది. ఏటీఎ్ఫపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 5 నుంచి 10 శాతం వరకు పెంచాలని ఆలోచిస్తోంది.
టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు.