Home » TDP
తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.
తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు
గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తమకొద్దని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షు డు కేశగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గాంధీనగర్లోని టీడీపీ స్థానిక కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన మల్లికార్జున గతంలో టీడీపీ శ్రేణులకు పూర్తిగా వ్యతిరేకంగా, వైసీపీ నాయకులకు అనుకూ
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నారు. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతోంది.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపో
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం నరసంపల్లి, సోమరవాండ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పిం ఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
సామాన్య గృహిణాగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థల అధినేతగా, రాజకీయరంగంగా, సంఘసేవకురాలుగా సేవాలందించిన స్ఫూర్తిదాత అని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు.
తుని రూరల్, ఆగస్టు 30: రైతుల సమస్యలు పరిష్కరించాకే భూ కేటాయింపులు జరగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమ