Home » TDP
Telangana: మాజీ సీఎం జగన్ ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటనకు రావడంపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్కు సిగ్గు శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు వరదలకు జగన్ కారణమని ఆరోపించారు.
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.
ఎర్ర మట్టికోసం ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అధికారుల అండతో చెలరేగిపోతున్నారు. గుత్తి మండల పరిధిలోని మామిళ్ళచెరువు కొండలు, ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మట్టి మాఫియా దెబ్బకు మామిళ్లచెరువు కొండ కరిగిపోయింది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దందాకు తెరలేపారు. గుత్తి పట్టణంలోని ...
వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయాణపురం పంచాయతీ తపోవనంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరై స్థానిక నాయకులు, అధికారులతో కలసి భూమి పూజ చేశారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విశ్వాసం కోల్పోయినట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలో పెదగ్గా కనిపించడం లేదు. సగం రోజులు ..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద విపత్తు సమయంలో జగన సీఎంగా ఉండి ఉంటే జల సమాధులు చూడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్రెడ్డి కాలేజ్ హెలిపాడ్కు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సీఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువలకు వరద పోటెత్తిన నేపథ్యంలో కాకినాడ నగరానికి ఎటువంటి వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమా