Home » TDP
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువలకు వరద పోటెత్తిన నేపథ్యంలో కాకినాడ నగరానికి ఎటువంటి వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమా
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవల్సి వచ్చిందని ఆ పార్టీకి చెందినే నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్షంగా చేసుకుని ..
జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
టెర్రరిస్టుల పాలనను తలపించేలా గత ఐదేళ్లలో జగన పాలన సాగించాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్మొద్దీన, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్నలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాప్తాడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడా తేడా రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో పరిటాల సునీత సమావేశమయ్యారు.
అమరావతి: ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకువచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ బేధం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో..
తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూసిన ప్రజలు.. జేసీకి ఏమైంది? అసలు ఈయన జేసీ దివాకర్ రెడ్డేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
జగ్గంపేట, సెప్టెంబరు 6: నియోజకవర్గంలో రైతులకు అధిక మొత్తం రుణాలు మంజూరు చేసి గోశాలల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ