Home » TOP NEWS
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
కునాల్ కమ్రా-ఏక్నాథ్ షిండే వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. కునాల్ కమ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. చంపుతామని బెదిరిస్తున్నారట.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగి.. ఎన్నో అద్భుతమైన మ్యాచ్లకు వేదికగా నిలిచిన గబ్బా స్టేడియాన్ని కూల్చి వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వార్త క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అద్దెకు వచ్చిన వ్యక్తి.. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని బతికుండగానే పూడ్చి పెట్టాడు.
2024-25 రబీ సీజన్లో రైతులకు లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేసిందని కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 12.02 లక్షల టన్నులను సరఫరా చేయడంతో రాష్ట్రంలో ఇంకా 1.68 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి
సభలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టినట్లు పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్పై కేసు నమోదు. ఈ చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది.