Home » TOP NEWS
గత అనేక రోజులుగా తమపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు రివేంజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రతా దళాల వాహనాన్ని పేల్చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్పులతో వారిపై ఎటాక్ చేశారు.
జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్లతో పాటు 50GB AI క్లౌడ్ స్టోరేజ్ను ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మొఘులుల కాలం నాటి మసీదు రీసర్వే సందర్భంగా గత నవంబర్ 24న హింసాకాండ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్యానల్ను విచారణకు నియమించింది.
ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోతలు తప్పవని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సంస్థ ఐబిఎం ఈ ఏడాది దాదాపు 9 వేల మందిని తొలగిస్తుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
నితీష్ కుమార్ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకునే పరిస్థితిలో లేరని, కనీసం తన కౌన్సిల్లో మంత్రుల పేర్లు కూడా ఆయన చెప్పలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
భారతీయ రైల్వే నుంచి క్రేజీ యాప్ వచ్చేస్తుంది. అదే 'స్వారైల్' సూపర్ యాప్. దీని ద్వారా ప్రయాణీకులు రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను పొందవచ్చని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.
సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఉల్లి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్ తనపై బురదజల్లి, తన ప్రతిష్టను భంగపరచేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. వీడియోలోని కంటెంట్ చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ విషయాలు మాత్రం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గ్రామాల్లో నివసిస్తూ ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.