Home » Andhra Pradesh » Prakasam
ఎర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్డులో గురువారం రాత్రి జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు.
పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి వారిని ఆకలితో మాడ్చాడని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి ధ్వజమెత్తారు.
: రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం కంటే గంజాయి అమ్మించడంలోనే దేశంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఘనత జగన్రెడ్డిదేనని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎస్ఎండీ షరీఫ్ అన్నారు.
జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్షల్లో ముఖ్యమైనది ప్రత్యేక మార్కాపురం జిల్లా. గత 55ఏళ్లుగా ఉన్న డిమాండ్ ఇది. పలు సందర్భాల్లో ఆప్రాంత ప్రజలు గొంతెత్తి చాటారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి ఇద్దరు ఆగంతుకులు విఫలయత్నం చేశారు. ఒంగోలు లాయర్పేట ఎక్స్టెన్షన్లోని ఆయన ఇంట్లోకి గోడదూకి ప్రవేశించిన వారు కత్తులతో వాచ్మన్ గొంతు కోసేందుకు ప్రయత్నించారు.
దక్షిణాది పొగాకు మార్కెట్ రోజురోజుకూ మరింత హాట్హాట్గా సాగుతోంది. ఒకవైపు మేలు రకం, మరో వైపు లోగ్రేడ్లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ రకం ధరలు పైపైకి చేరుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బంది (ఓపీఎస్) కొరత ఏర్పడింది. ఇప్పటికే ఈ బాధ్యతల్లో నియమితులైన వారికి మొదటి విడత శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరిలో పలువురు వివిధ కారణాల వల్ల ఎన్నికల విధుల్లో ఉండలేమని విన్నవిస్తూ లేఖ లు రాశారు.
ఓటు ఎంతో ప్రాధాన్యమైనదంటూ తీర్చిదిద్దిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేసింది.
టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం కనిగిరిలో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గంలో కూటమి గెలుపు.. అభివృద్ధికి మలుపు అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండ య్య అన్నారు. కూటమితో సుపరిపాలన అం దుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, తదుగుణంగా అందరం సమిష్టి కృషితో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్ను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కొండయ్య పిలుపునిచ్చారు.