Home » Telangana
రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని... పనిచేసేవారెవరైనా దేవుళ్ల మీద ఒట్లు పెడతారా? అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవని..
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ పని ఈ నెల 13 తర్వాత ఖతం అవుతుందని, జూలై 4న ఆయన దుకాణం బంద్ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్ర వారం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ)
కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు.
‘‘మొన్ననే పెళ్లాయె.. సంసారం సర్దుకోవాలి కదా’’.. అని కాంగ్రెస్ పాలనలో హామీల అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సరదాగా వాఖ్యానించారు.
ఒడిసాలో బాక్సైట్ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధమైతే.. రాహుల్గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి ఓ సైనికుడిలా అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వనరులు
అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న బడా భాయ్ మోదీకి.. చోటా భాయ్ ఖేడి రేవంత్కు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడిమికి తోడు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యధికంగా 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
గోడ దూకొచ్చి.. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలోని పచ్చిక ప్రాంతంలో తచ్చాడుతూ ఏడురోజులుగా అటవీ శాఖ, జీఎంఆర్ అధికారులను కనుకులేకుండా చేసిన చిరుత బోనుకు
పంద్రాగస్టులోగా ఆరు గ్యారెంటీలతోపాటు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు సీఎం రేవంత్రెడ్డిని తానే స్వయంగా ఆహ్వానిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్కు పాల్పడి వైరల్ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని