Home » 2024
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్లో బుధ వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.
డ్రైవింగ్ లైసెన్స కోసం వెళ్లే వారికి సెన్సర్ కష్టాలు తీరడం లేదు. ఈక్రమంలోనే చాలా మంది డ్రైవింగ్ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు. 2022 నుంచి అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షల్లో సెన్సర్ సేవలు మొదలయ్యాయి. ఆటోమేటిక్ ట్రాక్పై వాహనం ఎలా నడపాలో అవగాహన లేక ఎక్కువ శాతం మంది వాహనదారులు ఫెయిల్ అవుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. డ్రైవింగ్ పరీక్షకు ముందుగా ఆటోమెటిక్ ...
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది!
నామినేటెడ్ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి సీడాప్ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...
రాష్ట్రంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని ముట్టాల గ్రా మంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందిపంటలో డ్రోన ద్వారా మందు పిరికారి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
మండల పరిధిలోని హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..
రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలు సం క్షేమమే ఽధ్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండలంలోని లోలూరులో మంగళ వారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.
మాది మాటల ప్రభు త్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి సంబంధిత కరప త్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎనఎస్ఎస్) ఏర్పాటు లక్ష్యమని సెంట్రల్ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి పేర్కొన్నారు. ఎనఎస్ఎస్ డేను పురష్కరించుకుని జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మంగళ వారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
దిగుబడితో పాటు ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది సజ్జ పంట సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేరుశనగను సాగు చేసి నష్టపోయిన రైతులు సజ్జ పంట వైపు మెగ్గుచూపారు. గడిచిన పదేళ్ల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను సాగుచేస్తూ రైతులు నష్టల చవిచూశారు. తెగుళ్లు సోకడం, వర్షాభావం వల్ల దిగుబడులు రానేలేదు. దీంతో రైతులు ఈ ఏడాది సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన సజ్జ, కొర్ర, జొన్న పంటలను సాగు చేశారు. జక్కలచెరువు, తొండపాడు,...