• Home » Chennai

Chennai

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్‌-రామనాథపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్‌ ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆయన భక్తులలో విషాదం నెలకొంది, నిత్యానంద ఆస్తులు ఇప్పుడు రంజితకే చేరే అవకాశం ఉందని సమాచారం

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్‌ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.

CM Chandrababu Statement: భవిష్యత్ అంతా భారతీయులదే

CM Chandrababu Statement: భవిష్యత్ అంతా భారతీయులదే

CM Chandrababu Statement: ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని సీఎం తెలిపారు.

CM Chandrababu Naidu: నేడు చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

CM Chandrababu Naidu: నేడు చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చెన్నై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అడయార్‌లోని ‘మద్రాస్‌ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌-2025’లో పాల్గొని ప్రసంగించనున్నారు.

CM Revanth Reddy: రాజకీయ గళం కోల్పోతాం

CM Revanth Reddy: రాజకీయ గళం కోల్పోతాం

జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం.

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ

చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు.

CM Revanth On Delimitation: వారి డామినేషన్ వద్దు.. ఆ మార్గాలను అనుసరించాల్సిందే అన్న రేవంత్

CM Revanth On Delimitation: వారి డామినేషన్ వద్దు.. ఆ మార్గాలను అనుసరించాల్సిందే అన్న రేవంత్

CM Revanth On Delimitation: జనాభా ప్రాతపదికన డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూపీ, ఎంపీ, బీహార్ తదితర రాష్ట్రాల డామినేషన్ అంగీకరించేది లేదన్నారు.

Special Temple : ఇడ్లీ ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా..

Special Temple : ఇడ్లీ ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా..

Special Temple : భారతదేశంలో భగవంతుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు లెక్కలేనన్ని. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేక చరిత్ర, విశిష్టతా ఉంటాయి. ప్రసాదాలతోనూ చాలా టెంపుల్స్ ఫేమస్. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఎందుకంటే.. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా ఇడ్లీ పెడతారు మరి..

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్‌లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి