Home » T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.
ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.
టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండో సారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడంది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ రాణించి సగర్వంగా టైటిల్ సాధించింది.
ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్క్ప ఫైనల్లో భారత్ చాంపియన్గా నిలిచింది.
ఎందరో భారతీయుల కలలు ఫలించాయి. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా తాజా ప్రపంచకప్ ఫైనల్లో చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్కప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం భారీ స్కోరు చేయలేదు కానీ, గౌరవప్రదమైన స్కోరు...