Home » Telangana » Mahbubnagar
నాగర్కర్నూల్ పార్ల మెంటు నియోజవర్గంలో ఎన్నికలకు సంబంధించి ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినట్లైతే ప్రజలు ఎన్నికల కమిషన్ రూపొం దించి సీ విజిల్ యాప్ ద్వారా ఫర్యాదులు చేయాలని నాగర్కర్నూ ల్ పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరబ్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇం డియా కూటమి దేశంలో అధి కారం చేపడుతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడ తారని నాగర్కర్నూల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చి క్కుడు వంశీకృష్ణ అన్నారు.
తాళం వేసిన ఇంటికి కన్నం వేసి నాలుగు తులాల బంగారం అపహరించుకుపోయిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం..
మహిళ కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. అందుకు వైద్యులే కారణమంటూ బాధితులు ఓ ప్రైవేటు ఆస్పతి ముందు ఆందోళన చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, మాజీ సీఎం కే.చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర రాత్రి 7:10 గంటలకు ఉయ్యాలవాడకు చేరుకుంది.
పదేళ్ల క్రితం మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కొరత తీర్చిన భగవాన్ సత్యసాయి తాగు నీటి పంప్ హౌజ్ ప్రస్తుతం వృథాగా మారడంతో శిథిలావస్థకు చేరుకుంది.
సనాతన ధర్మానికి కట్టుబడిన పార్టీ బీజేపి అని ఆ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ అన్నారు
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు.
వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పథ కాన్ని ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి రైతులకు హామీ ఇచ్చారు.