Home » Land Titling Act
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు గవాస్కర్ అండతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బోగస్ డాక్యుమెంట్లతో తమ స్థలాన్ని కబ్జా చేసి....
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు వెలకట్టడకపోవడం, ఆస్తులు కలిగి ఉన్నా సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఉంది.
వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్కు బారులు తీరారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.
సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్ అని ఇటీవలే ప్రకటించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో
కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్లో అరబిందో నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది.
‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.