ఏభై ఏళ్లు ఆషామాషీ కాదు, అది ఒక మైలురాయి. సంస్థని ప్రారంభించినవారు, ఆ సంస్థని నడిపినవారు, నేటిదాకా దానికొక ఆలంబనగా నిలిచిన వ్యక్తులు, శక్తులు ఎవరైనా వారికి అభినందనలు తెలపవలసిందే. ఇదొక విలువైన సందర్భం. సమాజానికి అవసరమైన
ప్రపంచ చాంపియన్ అవ్వాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. కొందరు కెరీర్ చరమాంకంలో లక్ష్యాన్ని చేరుకుంటే.. మరికొందరు ఆదినుంచే అద్భుతాలు సృష్టిస్తూ అందనంత ‘ఎత్తు’కు ఎదుగుతారు. తెలుగు మూలాలున్న పద్దెనిమిదేళ్ల తమిళ
భారత్, బంగ్లాదేశ్లు మాట్లాడుకోవడమే ఓ అద్భుతంగా చెప్పుకోవాల్సిన కాలం వచ్చింది. ఎవరివాదనమీద వాళ్ళు ఉన్నప్పటికీ, పొరుగుదేశంమీద కాస్తంత ఒత్తిడిపెంచడానికి...
మన దేశ రాజధాని ఢిల్లీ మహానగర చరిత్ర, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ల చరిత్రలను పాఠ్యగ్రంథాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల రాజధానుల చరిత్రలకు ఏ మాత్రం తీసిపోని ఘనమైన
2019–20లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లు ఐదు సంవత్సరాల కాలపరిమితికి జారీ చేశారు. అవి తయారు చేసి ఇచ్చేసరికి 2022 వచ్చేసింది. 2020, 2021లలో కరోనా వల్ల కోర్టులు జరగలేదు. అయినా 2025 జనవరి 1కి సర్టిఫికెట్ల కాల వ్యవధి ముగిసినందున
జగన్మోహన్రెడ్డి జమానాలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటీ బయటపడుతుంటే దిగ్ర్భాంతి కలుగుతోంది. ఎన్నికల్లో జగన్ అలవిగాని హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చడానికి ఎక్కడెక్కడి నిధులూ మళ్లించి, అభివృద్ధిని గాలికి వదిలేశారనే ఇంతదాకా
సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదాని అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికా నుంచి వెలువడ్డ ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి. వ్యాపారవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గౌతమ్ అదాని మీదా, అతని అనుయాయుల మీదా అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్
పంజాబ్లో సంభవిస్తున్న పరిణామాలు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నాయి. అకాలీదళ్ నాయకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం గురించి మాత్రమే నేను ప్రస్తావించడం లేదు. నా వ్యాకులతకు ప్రధాన కారణం శిరోమణి అకాలీదళ్లో నెలకొన్న
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ప్రజలు సతమతమయ్యే ఎన్నో సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఏదో ఒక సెంటిమెంటును ఎరగా వేసి పాలక పక్షాలు ఆడే నాటకంలో ఇప్పుడు కొత్తగా ఇది చేరింది. మనం భారతదేశ మ్యాప్లో జాతీయ జెండాతోపాటు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వందలసార్లు ‘సన్నాసి’ అనే పదప్రయోగం తప్ప ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వంద రూపాయలైనా విలువ చేసే నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటీ చేసిన పాపాన పోలేదు.