Home » TOP NEWS
ఆదివాసీ పిల్లల జీవితాలు మార్చడానికి లక్ష్మీపద్మజ గారు ‘బొల్లినేని మెడ్స్కిల్స్’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వారిని నైపుణ్య శిక్షణ ఇస్తూ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఉచిత శిక్షణతో సామాజిక మార్పు కల్పిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది.
పిల్లలు రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను పాటించాలి. ఎనిమిది గంటల నిద్ర, వ్యాయామం, పోషకాహారం, శారీరక ఆటలు మరియు ఆలోచన శక్తిని పెంచే ఆటలు పిల్లలలో చురుకుదనం, ఉత్సాహం పెంచుతాయి. పిల్లలను శాంతిగా, ధైర్యంగా ఉండటానికి ప్రోత్సహించండి.
నేడు 26-03-2025 బుధవారం, జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది.
సైబర్ మోసాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల అందుకు సంబంధించిన కీలక విషయాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్సభలో ప్రస్తావించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తమిళనాడులో పార్టీ బలం పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ డీఎంకేకు దీటైన పార్టీగా అన్నాడీఎంకే రెండవ బలమైన పార్టీగా ఉంది.
కట్టుకున్న భార్యను చంపాలని ఆ కానిస్టేబుల్ అనుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. భార్యను చంపడానికి పాముల్ని రంగంలోకి దింపాడు. పాములతో భార్యను కరిపించాడు. ఆమె కుప్పకూలిపోయింది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాడ్లక్ గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్లో ఒక దశాబ్దంపైగా ఆడినా కూడా అయ్యర్ సెంచరీ సాధించలేకపోయాడు. అది కూడా సెంచరీ దగ్గరి వరకు వెళ్లి అనేక మ్యాచుల్లో మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది.
ఒకప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాడు. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆయన ఆటతీరు పట్ల అభిమానులు దారుణంగా కామెంట్లు చేస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరు అతను, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, 'సౌగత్-ఏ-మోదీ' ముస్లింల సంక్షేమానికి చేపట్టమని విశిష్ట కార్యక్రమమని, పేద ముస్లిం కుటుంబాలకు ఈద్ను ఆనందంగా జరుపుకునేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు.
ఓ వ్యక్తి మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కాలువ పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. చెత్తలో పడి ఉన్న డబ్బాలో ఏదో వింత ఆకారం కనిపించింది. అతడు కొంచెం దగ్గరగా వెళ్లి చూశాడు. డబ్బాలో ఉన్నది ఏంటో తెలిసి షాక్ అయ్యాడు.