Home » TOP NEWS
ఛత్తీస్గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని చెప్పారు.
ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.
ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇటీవల కౌన్సెలర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. FLC (Financial Literacy Centre) కౌన్సెలర్ పోస్టులకు అర్హత కలిగిన 65 ఏళ్ల లోపు అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్పై గౌరవం మాటలకే పరిమితమని, ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం వారికి లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతం తీసుకున్నప్పుడు కూడా హిందూ సంస్థల నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.
భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
'సెవెన్ సిస్టర్స్'గా పిలుచుకునే భారత ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం అసోం(అస్సాం) రాష్ట్రం. భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న ఈ రాష్ట్రం..
ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వరుసగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మే వీసా బులెటిన్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా EB-5 వీసా అన్రిజర్వ్డ్ కేటగిరీలో చేపట్టిన మార్పులు, అమెరికాలో శాశ్వత నివాసం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.
అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.
ప్రపంచాన్ని చుట్టేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొందరికి అది ఒక కల, మరికొంత మందికి అది జీవనశైలి. ఈ క్రమంలో ప్రతి వారం, ప్రతి నెలా కొత్త టూర్లు ప్లాన్ చేసే ప్రయాణ ప్రియులు, స్మార్ట్గా ఖర్చులు నియంత్రించుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.