ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌ షర్మిలతోనే సువర్ణ పాలన

ABN, First Publish Date - 2022-10-23T00:55:31+05:30

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేతృత్వంలో తెలంగాణలో సువర్ణ పాలన వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అథహర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, అక్టోబరు 22: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేతృత్వంలో తెలంగాణలో సువర్ణ పాలన వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అథహర్‌ అన్నారు. భువనగిరిలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్సార్‌ ఆశయాల సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌టీపీ పని చేస్తుంద న్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సుర్వి వెంకటేశ్‌గౌడ్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా షకిల్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా లింగాచారి, ఆలేరు అసెంబ్లీ కోఆర్డి నేటర్‌గా గ్యార నరేష్‌, భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా సాయి నివాస్‌, మైనార్టీ అధ్యక్షుడిగా వాహేద్‌కు నియామక పత్రాలు అందజేశారు.

Updated Date - 2022-10-23T01:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising