ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pensions: ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం

ABN, First Publish Date - 2023-01-01T12:32:25+05:30

నర్సాయపాలెంలో ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం రేపాయి. పెన్షన్లలో 38 నకిలీ రూ.500 నోట్లను లబ్ధిదారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: నర్సాయపాలెంలో ఆసరా పెన్షన్లలో దొంగనోట్ల కలకలం రేపాయి. పెన్షన్లలో 38 నకిలీ రూ.500 నోట్లను లబ్ధిదారులు గుర్తించారు. దీంతో వాలంటీర్‌ (Volunteer)కు పెన్షన్‌ లబ్ధిదారులు తిరిగి డబ్బులు ఇచ్చేశారు. పెన్షన్‌లో దొంగనోట్లు రావడంతో లబ్ధిదారుల ఆందోళన చెందారు. దొంగనోట్ల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ కార్యదర్శి యర్రగొండపాలెం (Yerragondapalem) బ్యాంక్‌లో డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2023-01-01T12:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising