ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 నుంచి ఒంటిపూట బడులు

ABN, First Publish Date - 2020-03-12T09:50:09+05:30

రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 16నుంచి ఏప్రిల్‌23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 16నుంచి ఏప్రిల్‌23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20 విద్యావిషయక క్యాలెండర్‌ మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45గం. నుంచి 12.30 గం.వరకు పనిచేస్తాయి.  

Updated Date - 2020-03-12T09:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising