ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2020-03-04T13:22:33+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మత్యపురి, కాజా గ్రామాలకు చెందిన సురేష్‌(22), చిట్టియ్య(45), కాశీ(22)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారును వెలికితీసింది. రొయ్యల సీడ్‌ కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-03-04T13:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising