ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ భూ కుంభకోణంపై 50 శాతం విచారణ పూర్తి

ABN, First Publish Date - 2020-03-19T09:46:09+05:30

విశాఖపట్నంలో భూ కుంభకోణంపై తాము చేపట్టిన విచారణ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూ కుంభకోణంపై తాము చేపట్టిన విచారణ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించామన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలను స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించామన్నారు.

Updated Date - 2020-03-19T09:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising