ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

264వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-09-06T14:34:26+05:30

రాజధాని గ్రామాల ప్రజల నిరసనలు 264వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెళగపూడి, తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని గ్రామాల ప్రజల నిరసనలు 264వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెళగపూడి, తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని రాజధాని ప్రాంత వాసులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-06T14:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising