జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు
ABN, First Publish Date - 2020-08-01T15:19:11+05:30
జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు
అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉంటుందని మార్చబోమని ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన వైసీపీ...అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఓ సామాజిక వర్గం ముద్ర వేసింది. అక్కడ రాజధాని కడితే ఒక్క వర్గమే బలపడుతుంది అని ఆరోపిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంది. భూములిచ్చిన రైతులు ఈ రాజకీయంలో అన్యాయం అయిపోయారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఏబీఎన్ స్పెషన్ ఫోకస్...పై వీడియోలో వీక్షించండి.
Updated Date - 2020-08-01T15:19:11+05:30 IST