ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు

ABN, First Publish Date - 2020-08-01T15:19:11+05:30

జగన్ సర్కార్ నిర్ణయంతో అన్యాయమైపోయిన అమరావతి రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉంటుందని మార్చబోమని ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన వైసీపీ...అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఓ సామాజిక వర్గం ముద్ర వేసింది. అక్కడ రాజధాని కడితే ఒక్క వర్గమే బలపడుతుంది అని ఆరోపిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంది. భూములిచ్చిన రైతులు ఈ రాజకీయంలో అన్యాయం అయిపోయారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఏబీఎన్ స్పెషన్ ఫోకస్...పై వీడియోలో వీక్షించండి.

Updated Date - 2020-08-01T15:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising