ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో దర్యాప్తు వేగవంతం

ABN, First Publish Date - 2020-10-03T19:46:09+05:30

జిల్లాలో కలకలం రేపిన ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో కలకలం రేపిన ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో  ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ కలెక్టరేట్‌లో మనోజ్ పని చేసిన ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. గతంలో మనోజ్ చూసిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి మనోజ్ పని చేసిన కార్యాలయంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 

Updated Date - 2020-10-03T19:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising