ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి మడుగులో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2020-12-30T06:33:27+05:30

మండలంలోని మల్లాపురం తండా గ్రామ శివార్లలోని నీటి మడుగులో పడి బాలుడు రుతిక్‌ నాయక్‌ (2) మంగళవారం మృతి చెందాడు.

మృతి చెందిన బాలుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం రూరల్‌, డిసెంబరు 29 : మండలంలోని మల్లాపురం తండా గ్రామ శివార్లలోని నీటి మడుగులో పడి బాలుడు రుతిక్‌ నాయక్‌ (2) మంగళవారం మృతి చెందాడు.  స్థానికులు తెలిపిన వివరాలివి. అనితాబాయి, శీనానాయక్‌ దంపతులకు ఒక్కగానొక్క కు మారుడు రుతిక్‌ నాయక్‌. రోజులాగానే తల్లిదండ్రులు పొలం పనుల వద్దకు చిన్నారిని తీసుకుపోయారు. వారు పనులు ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి మడుగులో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత బాలుడు కనిపించకపోవడంతో వెతకగా. నీటి మడుగులో శవమై తేలాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోధ నలు మిన్నంటాయి. 


Updated Date - 2020-12-30T06:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising