ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు.. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సస్పెండ్

ABN, First Publish Date - 2020-12-16T03:22:18+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకందించేందుకు ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్ల, సచివాలయం వ్యవస్థ పక్కదారి పడుతోంది. నిత్యం ప్రజల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకందించేందుకు ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ పక్కదారి పడుతోంది. నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేయాల్సింది పోయి పలుచోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని అభాసుపాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు అవకతవకలకు పాల్పడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. ప్రజలు తిరగబడటంతో అవకతవకల బాగోతం బయటపడింది. దీంతో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సస్పెండ్ చేశారు. 

Updated Date - 2020-12-16T03:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising