ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

ABN, First Publish Date - 2020-08-18T17:35:05+05:30

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. గుండెపోటుతో వచ్చిన రోగికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. గుండెపోటుతో వచ్చిన రోగికి ఆస్పత్రి సిబ్బంది నరకం చూపించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు వినుకొండ నుంచి ఓ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. కరోనా పరీక్షలు చేయకుండా వైద్యం చేయటం కుదరదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో తీవ్రమైన గుండెపోటుతో కన్న కూతుళ్ల ముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపించారు. మృతదేహాన్ని కూడ పట్టించుకోవటం లేదని కన్న కూతుళ్లు కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - 2020-08-18T17:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising