దళితులపై దాడులన్నీ జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి: పీతల సుజాత

ABN, First Publish Date - 2020-08-31T23:21:44+05:30

దళితులపై దాడులన్నీ సీఎం జగన్‌కు తెలిసే జరుగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. దళితులకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన.. జగన్ ప్రభుత్వ అరాచకాలపై సీబీఐ

దళితులపై దాడులన్నీ జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి: పీతల సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దళితులపై దాడులన్నీ సీఎం జగన్‌కు తెలిసే జరుగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. దళితులకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన.. జగన్ ప్రభుత్వ అరాచకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై సీఎం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు. శిరోముండనాన్ని ప్రజలకు పరిచయం చేసింది జగన్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. దళితులను వైసీపీ ఓటు బ్యాంకుగానే చూస్తోందని సుజాత విమర్శించారు.

Updated Date - 2020-08-31T23:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising