ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ ట్రక్కులకు లబ్ధిదారుల వాటా 10 శాతమే!

ABN, First Publish Date - 2020-12-11T07:16:42+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసేందుకు ఎస్సీ యువతకు మంజూరు చేస్తున్న మినీ ట్రక్కులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసేందుకు  ఎస్సీ యువతకు మంజూరు చేస్తున్న మినీ ట్రక్కులకు సంబంధించి లబ్ధిదారుల వాటా కేవలం 10 శాతం మాత్రమేనని సాంఘిక సంక్షేమశాఖ స్పష్టతనిచ్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసే ఒక్కో యూనిట్‌ మొత్తం విలువలో లబ్ధిదారులు కేవలం 10 శాతం వాటా చెల్లిస్తే మిగతా 90 శాతం మొత్తం కార్పొరేషన్‌, బ్యాంకులు ద్వారా అందిస్తాయని తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - 2020-12-11T07:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising