ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-05-10T21:35:21+05:30

కర్నూలులో కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడిపై కర్నూలు జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్‌డౌన్ తీసేస్తారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్నూలులో కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడిపై కర్నూలు జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. లాక్‌డౌన్ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్‌డౌన్ తీసేస్తారని కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ సంజయ్ కుమార్, సాధూఖాన్ తెలిపారు. కరోనా వైరస్‌తో కలిసి జీవించేలా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రశంసనీయమని బృందం కొనియాడింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా తగిన వ్యూహాలతో ముందుకెళ్లాలని, టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ ఇంకా వేగంగా జరగాలని డాక్టర్ మధుమిత సూచించారు.

Updated Date - 2020-05-10T21:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising