ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ABN, First Publish Date - 2020-07-21T01:26:47+05:30

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలం పట్రపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. ఈత సరదాతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పట్రపల్లి తాండాకు చెందిన శ్రీనివాసులునాయక్ కుమారుడు రాకేష్ నాయక్ (12), అదే గ్రామానికి చెందిన శ్రీ రాములు నాయక్ కుమారుడు లక్ష్మీతేజు నాయక్ (8) ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-21T01:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising