ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ అక్రమంగా వాడితే కేసులు

ABN, First Publish Date - 2020-03-04T09:16:20+05:30

విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాలని విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు


చిత్తూరు రూరల్‌, మార్చి 3: విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాలని విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌బాబు ఆదేశించారు. మంగళవారం చిత్తూరులోని విద్యుత్‌ శాఖ ఆపరేషన్‌, రూరల్‌ ఈఆర్వో కార్యాలయాల్లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీటర్లు పనిచేయకున్నా.. రీడింగ్‌లో తేడాలున్నా వెంటనే చర్యలు చేపట్టాన్నారు. పెండింగ్‌లోని విద్యుత్‌ బకాయిలు కలెక్షన్లపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్టీ, ఎస్సీలకు ఉచిత సర్వీసుల మంజూరులో ఆలస్యం చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ అమర్‌బాబు, డీఈలు మునిచంద్ర, శేషాద్రి, బబ్రూవాహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T09:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising