ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తవుడియంలో భూ తగాదా

ABN, First Publish Date - 2020-07-20T12:05:19+05:30

మండలంలోని కొత్తవుడియంలో ఆదివారం రెండు కుటుంబాల మధ్య జరిగిన భూ తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరికి గాయాలు


బి.కొత్తకోట, జూలై 19: మండలంలోని కొత్తవుడియంలో ఆదివారం రెండు కుటుంబాల మధ్య జరిగిన భూ తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  కొత్తవుడియానికి చెందిన కదిరప్ప, జయచంద్ర కుటుంబాల మధ్య  భూ వివాదం జరిగింది.  ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో ఒక వర్గానికి భార్యాభర్తలు కదిరప్ప, సుజాతపై మరోవర్గం కొడవలితో దాడి చేశారు. ఈ తగాదాలో కదిరప్ప తలకు తీవ్ర గాయం కావడంతో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-20T12:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising