ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రులకు భద్రత తొలగింపు

ABN, First Publish Date - 2020-02-12T10:43:56+05:30

మాజీ మంత్రులకు ఉండిన వ్యక్తిగత భద్రతను ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 11: మాజీ మంత్రులకు ఉండిన వ్యక్తిగత భద్రతను ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఎస్‌ఆర్‌సీలో భాగంగా తొలుత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత తొలగించారు. తాజాగా మాజీ మంత్రులకు ఉండిన వ ప్లస్‌ వన్‌ భద్రతను ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో మాజీ మంత్రులైన అమరనాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు సెక్యూరిటీ తొలగించనున్నారు. ఇదిలా ఉంటే.. చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కుటుంబానికి కూడా వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ ఉంది. వీరికి ఉంచుతారా? తొలగిస్తారా? వేచి చూడాలి. భద్రత తొలగింపుపై పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఇంకా తమకెలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని చెప్పారు. 

Updated Date - 2020-02-12T10:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising