ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలి

ABN, First Publish Date - 2020-10-13T09:52:34+05:30

బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి 

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 12: బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగర ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీజేపీ జిల్లా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నివర్గాలను సమన్వయం చేసుకుని పార్టీ కమిటీలు పనిచేయాల్సి ఉందని సూచించారు.



గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని పటిష్ఠం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, నాయకులు రామచంద్రుడు, గుత్తా ప్రభాకర నాయుడు, జగదీశ్వర నాయుడు, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-13T09:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising