ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-08-17T01:44:56+05:30

రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరదల పట్ల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరదల పట్ల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి బాధితులను తరలించాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖతో  అధికారులు సమన్వయం చేసుకోవాలని, గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2020-08-17T01:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising