ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథం సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-17T20:29:22+05:30

ఇంద్రకీలాద్రి రథం సింహాల మాయంపై ఆలయ ఈవో సురేష్ బాబు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం సింహాల మాయంపై ఆలయ ఈవో సురేష్ బాబు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర్వాత రథం తీయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు.


దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో మర్మం అంతుచిక్కడం లేదు? పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటారా?...లేక నింద ప్రైవేట్ సెక్యురిటీపై నెట్టే ప్రయత్నం చేస్తారా?..వంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. వాస్తవాలు తెలియాలని అటు పత్రికలు, మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కావడంతో ఈవో సురేష్ బాబు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-17T20:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising