చెరుకుపల్లిలో దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-02-12T15:29:41+05:30
గుంటూరు: దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు: దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40) తిరుపతమ్మ (35) దంపతులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-02-12T15:29:41+05:30 IST