ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం మద్దతు

ABN, First Publish Date - 2020-05-17T21:02:35+05:30

వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం నేతలు మధు, బాబూరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం నేతలు మధు, బాబూరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం అనుమతి రాలేదనే రైలు రద్దు చేసినట్లు మధు తెలిపారు. 3 రోజుల్లో పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని మధు చెప్పారు. వలస కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేదని బాబురావు విరుచుకుపడ్డారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపమంటే పోలీసులతో కొట్టిస్తారా? అని బాబురావు ప్రశ్నించారు. పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికుల ఆందోళనకు దిగారు. వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. లాఠీఛార్జ్‌ను అదునుగా తీసుకుని వలస కార్మికులపై స్థానికుల కూడా దాడి చేశారు. స్థానికుల దాడిలో వలస కార్మికుడి తలకు గాయమైంది.

Updated Date - 2020-05-17T21:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising