ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రాంతాలన్నీ నేడు కన్నీళ్లు పెడుతున్నాయి: దేవతోటి నాగరాజు

ABN, First Publish Date - 2020-11-07T16:12:18+05:30

అమరావతి: పాదయాత్ర పేరుతో జగన్ చేసిన వంచనకు మూడు ఏళ్లు పూర్తయిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పాదయాత్ర పేరుతో జగన్ చేసిన వంచనకు మూడు ఏళ్లు పూర్తయిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు తెలిపారు. పాదయాత్రకు, ఇప్పటికీ జగన్ రెడ్డి ప్రవర్తనలో ఎంత తేడా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల కోసం 9 లక్షల ఇళ్లు చల్లటి నీడను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ వాటిని ప్రజలకు ఇవ్వకుండా వైసీపీ నేతలు వికృత ఆనందం పొందుతున్నారన్నారు. జగన్ రెడ్డి పాదయాత్ర చేసిన ప్రతి ప్రాంతం ఈరోజు కన్నీళ్లు పెడుతోందన్నారు. అవి  తుడిచాకే వైసీపీ నేతలు పండగ చేసుకోవాలని దేవతోటి నాగరాజు తెలిపారు.


Updated Date - 2020-11-07T16:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising