ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో నారాయణమూర్తి సేవలకు పురస్కారం

ABN, First Publish Date - 2020-10-03T07:43:33+05:30

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కాకినాడ రూరల్‌ మండలంలో సుమారు 52 వేలు అర్జీల స్వీకరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 2: గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కాకినాడ రూరల్‌ మండలంలో సుమారు 52 వేలు అర్జీల స్వీకరణ, సమస్యల పరిష్కారం చేసినందుకు జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు (బెస్ట్‌ ఫెర్‌ఫార్మెన్స్‌) అవార్డును ఎంపీడీవో, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పి.నారాయణమూర్తికి శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి, జేసీ లక్ష్మీశ అందజేశారు. నారాయణమూర్తిని మంత్రి కురసాల కన్నబాబు అభినందించారు.

Updated Date - 2020-10-03T07:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising