ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌తో సహా ఇల్లు దోపిడీ

ABN, First Publish Date - 2020-12-28T05:56:36+05:30

రాజమహేంద్రవరం పీఅండ్‌టీ కాలనీలో ఇంటి ముందు పార్కుచేసిన బైక్‌తో సహ ఇంట్లో పెట్టిన నగదు, బంగారు వస్తువులను గుర్తుతెలియని దొంగలు అపహరించుకుపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27: రాజమహేంద్రవరం పీఅండ్‌టీ కాలనీలో ఇంటి ముందు పార్కుచేసిన బైక్‌తో సహ ఇంట్లో పెట్టిన నగదు, బంగారు వస్తువులను గుర్తుతెలియని దొంగలు అపహరించుకుపోయారు. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం పీఅండ్‌టీ కాలనీకి చెందిన పర్నాల రామకృష్ణ అనే వ్యక్తి ఈనెల 25న రాత్రి 10 గంటలకు తన ఇంటి ముందు బైక్‌ను పార్కుచేశాడు. ఉదయం లేచి చూస్తే ఇంట్లో పెట్టిన రూ.32వేలు నగదు, రెండు చిన్నపిల్లల బంగారు ఉంగ రాలు, ఇంటి బయట పార్కుచేసిన బైక్‌ కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని దొంగలు తన ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం జరిగినట్లు గ్రహించిన బాధితుడు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-28T05:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising