ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదారిలో.. అనుష్క!

ABN, First Publish Date - 2020-12-10T17:58:23+05:30

సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టిసం ఆలయానికి వెళ్లిన సినీ హీరోయిన్‌


సీతానగరం(తూర్పు గోదావరి): సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని గోదావరి నదిలో ప్రముఖ సినీనటి అనుష్క పడవపై ప్రయాణం చేస్తూ పట్టిసం వెళ్లారు. కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంసతో కలిసి పురుషోత్తపట్నంలోని పరమహంస నివాసానికి చేరుకున్నారు. అయితే అనుష్క పురుషోత్తపట్నం రాకను అత్యంత గోప్యంగా ఉంచారు. బుధవారం ఉదయం ఆమెతోపాటు స్నేహితురాలు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతి, రామకృష్ణ పరమహంస కుమార్తె మౌనికతో కలిసి గోదావరిలో పడవపై గండిపోచమ్మ గుడి, పట్టిసం వీరభద్రస్వామి ఆలయం సందర్శించుకుని మధ్యాహ్నం బెంగళూరు వెళ్లిపోయారు.

Updated Date - 2020-12-10T17:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising