ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి

ABN, First Publish Date - 2020-11-19T05:40:17+05:30

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు

తాటిపర్తి సచివాలయాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో చిన్నికృష్ణ

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా పథకాలు చేరవేస్తున్నారో తెలుసుకున్నారు. కంప్యూటర్ల ఆన్‌లైన్‌ విధానంపై సందేశాలను ఆర్డీవో నివృత్తి చేశారు. 

Updated Date - 2020-11-19T05:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising