సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి
ABN, First Publish Date - 2020-11-19T05:40:17+05:30
గొల్లప్రోలు రూరల్, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు
ఆర్డీవో చిన్నికృష్ణ
గొల్లప్రోలు రూరల్, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా పథకాలు చేరవేస్తున్నారో తెలుసుకున్నారు. కంప్యూటర్ల ఆన్లైన్ విధానంపై సందేశాలను ఆర్డీవో నివృత్తి చేశారు.
Updated Date - 2020-11-19T05:40:17+05:30 IST