ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పంటు రాక పోకలు

ABN, First Publish Date - 2020-12-27T07:01:43+05:30

సఖినేటిపల్లి-నరసాపురం రేవులో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 8నెలలుగా నడవని పంటు రాకపోకలు ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతాయని ఎంపీడీవో గొల్లమందల వరప్రసాద్‌బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, డిసెంబరు 26: సఖినేటిపల్లి-నరసాపురం రేవులో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 8నెలలుగా నడవని పంటు రాకపోకలు ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతాయని ఎంపీడీవో గొల్లమందల వరప్రసాద్‌బాబు తెలిపారు. ఇటీవల జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం, పంటు యాజమాన్యాలు దిగివచ్చి రాకపోకలు కొనసాగించడానికి అంగీకరించారన్నారు.  ఆదివారం నుంచి పంటు రాకపోకలు సజావుగా జరుగుతాయన్నారు. 


Updated Date - 2020-12-27T07:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising