ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన సూర్యగ్రహణం ఘడియలు

ABN, First Publish Date - 2020-06-21T20:28:28+05:30

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఘడియలు ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. శ్రీవారి ఆలయంలో శుద్ధి, పుణ్యవహచనం, శ్రీవారికి ఏకాంతంగా పూజ కైంకర్యాల సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఘడియలు ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. శ్రీవారి ఆలయంలో శుద్ధి, పుణ్యవహచనం, శ్రీవారికి ఏకాంతంగా పూజ కైంకర్యాల సమర్పించారు. సోమవారం ఉదయం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుందని వేద పండితులు తెలిపారు. దేశంలో మొదటగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో గ్రహణ దర్శనం ఉంటుంది. తెలంగాణలో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు సూర్యగ్రహం ఉంటుందని వేద పండితులు తెలిపారు.

Updated Date - 2020-06-21T20:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising