ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి: నారా లోకేశ్

ABN, First Publish Date - 2020-12-28T23:28:15+05:30

జగన్ సీఎం అయిన 579రోజుల్లో 767మంది ఆత్మహత్య చేసుకున్నారని టీడీనీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన 579రోజుల్లో 767మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. వరుస విపత్తులు వస్తే సమగ్ర నష్టం అంచనా ఎక్కడా చేయట్లేదని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వ్యవసాయ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో ఉన్నారని దుయ్యబట్టారు. దున్నపోతును ముళ్ల కర్రతో పొడిచినట్లు.. రైతులు కూడా ప్రభుత్వాన్ని పొడవటానికి సిద్ధంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే వచ్చే ఆరు నెలల్లో ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారని తూర్పారబట్టారు. రానున్న రోజుల్లో తిరుగుబాటు తప్పదని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-28T23:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising